అమరావతి అభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
2026-06-16 6 Dailymotion
విజయవాడలో పర్యటించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి - రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలుంటాయని స్పష్టం - అమరావతిని కనెక్ట్ చేస్తూ ప్రత్యేక రైల్వే లైన్ కోసం నిధులిచ్చామని వెల్లడి