కుప్పం నుంచే వన్ ఫ్యామిలీ-వన్ ఆంత్రప్రెన్యూర్ : సీఎం చంద్రబాబు
2026-07-03 3 Dailymotion
కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన - పొగురుపల్లెలో 44.5 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కు ప్రారంభం - కుప్పంలో రూ.9,322 కోట్ల పెట్టుబడులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు