రంగారెడ్డి జిల్లాలో దారుణం - పోక్సో కేసు పెట్టారనే కక్షతో ఆరుగురిని చంపిన కిరాతకుడు
2026-07-11 14 Dailymotion
రంగారెడ్డి జిల్లాలో ఆరుగురిని దారుణంగా చంపిన కిరాతకుడు - పోక్సో కేసు పెట్టారన్న కక్షతో ఆరుగురిని హత్య చేసిన వ్యక్తి - మే 16న బాలికను వేధించాడని కేసు పెట్టిన బాధితురాలు, తల్లి