ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నేడు కీలక ఘట్టం - 117 కొత్త గేట్ల ఏర్పాటుకు నేడే శంకుస్థాపన
2026-07-13 4 Dailymotion
పిచ్చుకలంక వద్ద గేట్ల పనులకు శ్రీకారం చుట్టనున్న సీఎం - రూ.152.95 కోట్లతో బ్యారేజీ భద్రతకు పనులు - పార్ట్-1 కింద రూ.130.42 కోట్లు, పార్ట్-2 కింద రూ.22.53 కోట్లు ఖర్చు