గూడూరులో విద్యుత్ పరికరాలను దొంగలించే ముఠాను పోలీసులు పట్టుకున్నారు. తస్కరింఛిన మోటార్లను కోర్టు ద్వారా సంబందిత వ్యక్తులకు అందజేస్తామని సిఐ సత్యనారాయణ చెప్పారు.