బంగారు గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న రేండు ముఠాలను నెల్లూరు పోలీసులు అరెస్టు చేశారు వారివద్ద నుంచి 15 లక్షల విలువైన 53 సవర్ల బంగారు ఆభరణాలను స్వాధినం చేసుకున్నారు.