తెలుగుతనం ఉట్టిపడేలా కావలి లో నిర్వహించిన తెలుగు మహాసభల సన్నాహక కార్యక్రమం పలువురిని ఆకట్టుకుంది.మాతెలుగుతల్లి గీతాలాపనతో కావలి పట్టణం హొరెత్తింది.