రూ.25 లక్షలు మోసం - వైఎస్సార్సీపీ నేత నందిగం సురేష్పై కేసు నమోదు
2026-03-12 3 Dailymotion
డబ్బులు తీసుకుని వ్యక్తిని మోసం చేసిన నందిగం సురేష్ - కాకినాడ సీబీసీఎన్సీ ట్రస్టు రెన్యువల్ చేయిస్తానని రూ.25 లక్షల వసూలు - షేక్ మౌలాలి పిర్యాదుతో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు