హైటెన్షన్ తీగలు తగిలి ఆర్టీసీ బస్సుకు మంటలు - క్షేమంగా బయటపడ్డ 21 మంది ప్రయాణికులు!
2026-04-05 3 Dailymotion
కడప జిల్లా వేంపల్లి సమీపంలో ఉలిక్కిపడ్డ ప్రయాణికులు - విద్యుత్ షాక్తో బస్సు పైభాగంలో మంటలు - ప్రాణభయంతో కిందకు పరుగులు తీసిన 21 మంది ప్యాసింజర్లు - పాక్షికంగా దగ్ధమైన పల్లెవెలుగు బస్సు