హెచ్ఐసీసీలో 'వికసిత్ భారత్-2047లో సాంకేతికతపాత్ర' అంశంపై సదస్సు - తెలంగాణకు 3 బుల్లెట్ ట్రైన్ కారిడార్లు మంజూరు చేశామన్న అశ్వినీ వైష్ణవ్ - హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, ముంబయికి బుల్లెట్ ట్రైన్ కారిడార్లు