సచివాలయంలో నెలవారీ ఆర్థిక నివేదికపై మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమీక్ష - పీజీఆర్ఎస్ను బలోపేతం చేసేందుకు ఆలోచించాలని సూచించిన సీఎం